తెలంగాణా ప్రాంతంలో స్వాతంత్ర్యానంతరం జరిగిన నిజాం విమోచన పోరులో అలుపెరుగక అవిశ్రాంత పోరాటం చేసిన కర్మయోగి శ్రీ మాన్ మిద్దెల నరసింహ రంగాచార్య. వరంగల్ జిల్లాలోని పరకాల్ ప్రాంతాన్ని ఆనాటి నిజాం వ్యతిరేక పోరుకు సమాయత్తం చేసిన మహానీయుడు రంగాచార్య. పరకాలలో హిందీ ప్రచార సభ, చేన్నకేశావంధ్ర గ్రంధాలయాన్ని, ఆంధ్ర సారస్వత పరిషత్ లను స్థాపించి తెలుగు భాష పరిరక్షణకు నడుంబిగించారు. ఇటీవలే అయన జీవిత చరిత్ర ఒక స్వాతంత్ర్యోద్యమ చరిత్రగా పుస్తక రూపంలో వెలువడింది.
Tuesday, March 24, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment